News

ఏపీ ఎంసెట్ 2025 మొదటి దశ సీట్ల కేటాయింపును ఏపీఎస్ సీహెచ్ ఈ జూలై 22న ప్రకటించనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ సందర్శించి ఫలితాలను చూసుకోవాలని అధికారులు సూచించారు.
భారతదేశపు అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికను ఆవిష్కరించింది.
సరసమైన ధరలో బెస్ట్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీ కోసం మంచి ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. ఈ ఫోన్ల ధర రూ.12 వేల లోపు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేరు ...
బోనాల నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో, తెలంగాణవ్యాప్తంగా బ్యాంకులు మూతపడి ఉంటాయి. ఈ నెలలో మరో రెండు ...
తేదీ జూలై 21, 2025 సోమవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు ...
వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి రిమాండ్‌. లిక్కర్‌ కేసులో రిమాండ్‌ విధించిన ఏసీబీ కోర్టు. కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డి.
హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా ఆషాడ బోనాల సందడి నెలకొంది. అమ్మవారి ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు బోనాలతో బారులు తీరారు. చార్మినార్ ...
మానవ శరీరంలో థైరాయిడ్‌ గ్రంథి చాలా కీలకమైనది.  మెడ భాగంలో ఇది ఉంటుంది. అయితే కొందరిలో ఈ గ్రంథి చాలా పెద్ద సైజుకు పెరిగిపోతుంది. దీన్నే ‘గాయిటర్‌’ అంటారు.
ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ ఖరగ్ పూర్ లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా, 21 ఏళ్ల విద్యార్థి హాస్టల్ ...
ఐర్సీటీసీ టూరిజం అరకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. వైజాగ్ నుంచి ఆపరేట్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి ...
హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం దంచి కొడుతోంది. చాలా ప్రాంతాల్లో వర్షం నీరు వరదలై పారుతోంది. ప్రజలంతా ఇంటికే పరిమితి కావాలని… అత్యవసరమైతేనే బయటికి రావాలని అధికారులు హెచ్చరించారు.